Wanted Reporters

Wanted Reporters

💥చెట్లతోనే మనుగడ హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి💥

 ★చెట్లతోనే మనుగడ హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ★

జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-




● చెట్లతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు ఆదివారం రోజు సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడెం గ్రామంలో "ఎవెన్యూ ప్లాంటేషన్" లో (Avenue plantation) భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా  పాల్గొని స్థానిక నేతలతో కలసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ 230 కోట్ల మొక్కలు నాటి 33 శాతం హరిత తెలంగాణను సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ కార్యక్రమాని చేపట్టారని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో మొక్కలు నాటి హరిత తెలంగాణ సాధన కొరకు కృషి చేయాలని కోరారు.ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి  సహకారంతో 15 ఫీట్ల పొడవుగాల 600 మొక్కలను జిన్నారం గ్రామ పంచాయతీకి అందజేసినందుకుగాను ఎమ్మెల్యే గారికి సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి,టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్,ఎంపీటీసీ లావణ్య నరేష్,ఉప సర్పంచ్ సంజీవ,వార్డు సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ ప్రభాకర్,టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్,సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ లావణ్య నరేష్,ఉప సర్పంచ్ సంజీవ,సర్పంచులు ఆంజనేయులు,జనార్దన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్,వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్,శ్రీనివాస్ యాదవ్,మహేష్ యాదవ్,కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్,నాయకులు బ్రహ్మేందర్ గౌడ్,మంద రమేష్,నర్సింహ రెడ్డి,సి.హెచ్ వెంకటేష్,మోహన్,కొరబోయిన యాదయ్య,నర్సింగ్ రావు,వెంకటేష్ యాదవ్,మహేష్ యాదవ్,శ్రీనివాస్ యాదవ్ మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments

Ad Code