*
గద్వాల్, వాస్తవ తెలంగాణ ప్రతినిది
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని రెవెన్యూ కాలనీలో నిన్న రాత్రి కొత్త తరహాలో దొంగతనం చేశారు బండి ఉన్న రెండు టైర్లు తీసుకొని దొంగతనం చేశారు. దొంగలు ఈ విధంగా కూడా దొంగతనం చేస్తున్నారు జాగ్రత్త వుండాలని స్థానిక పోలిసులు తెలియజేశారు
0 Comments