Wanted Reporters

Wanted Reporters

మల్లన్న దేవాలయం భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్


పటాన్ చెరు తెలంగాణ సాక్షి న్యూస్

పటాన్చెరు మండల పరిధిలోని బచ్చుగూడెం గ్రామంలో  నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్లన్న స్వామి దేవాలయ భూమి పూజలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, నూతన ఆలయాల నిర్మాణాలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments

Ad Code