యువత స్వయం ఉపాధిని ఎంచుకోవడం హర్షణీయం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు తెలంగాణ సాక్షి న్యూస్:-
ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా స్వయం ఉపాధి వైపు యువత ఆసక్తి కనబర్చడం హర్షణీయమని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరువు పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన టీ టైమ్ స్టోర్ నీ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.


0 Comments