పటాన్చెరులో రంజాన్ తోఫాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చేరు తెలంగాణ సాక్షి న్యూస్:-
పటాన్చెరు పట్టణంలోని చిన్న మసీదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రంజాన్ తోఫా ప్యాకెట్లను పంపిణీ చేశారు.

0 Comments